Showing posts with label cinema newsOneindia.in - thatsTelugu News. Show all posts
Showing posts with label cinema newsOneindia.in - thatsTelugu News. Show all posts

గులాబీ పార్టీకి నిర‌శ‌న‌ల సీజ‌న్ న‌డుస్తోంది..! హోమం తో శాంతి చేయాలె..!!

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర స‌మితి లో నిర‌శ‌న‌ల ప‌ర్వం కొన‌పాగుతోంది. ఏకంగా మంత్రుల ముందే త‌మ నిర‌శ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ఇటీవ‌ల టికెట్ రాని వారు గులాబీ పార్టీని విమ‌ర్శిస్తే అంద‌రూ లైట్ గా తీసుకున్నారు. కాని సామాన్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌భుత్వ తీరును స్వ‌యంగా మంత్రి కేసీఆర్ ముందే ఎండ‌గ‌డుతుంటే అదికారులంద‌రూ అవాక్క‌య్యారు. సిరిసిల్ల కార్యకర్తల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zq535J

మరి కొద్ది గంటల్లో కిడారి, సోమ అంత్యక్రియలు...అరకుకు మంత్రుల పయనం

విశాఖపట్నం:మావోయిస్టుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమకు మరి కొన్ని గంటల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు విశాఖపట్టణం కలెక్టర్ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఆస్పత్రిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలకు పాడేరు ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో వీరి భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zq4WXR

ఏపీ డీజీపీ అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు...రేపటిలోగా విశాఖకు చేరిక

అమరావతి:ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తన అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించికొని స్వదేశానికి పయనమయ్యారు. శిక్షణ నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఎపిలో అనూహ్య పరిణామాలు రీత్యా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని ఎపికి తిరిగివస్తున్నారు. డిజిపి ఫ్లైట్ టికెట్ లభ్యతను బట్టి ఈరోజు లేదా రేపు ఉదయానికి హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం. డీజీపీ అక్కడి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zpVVhm

ఎన్నారైలూ!..మీరంతా టిడిపికి ఓటు వేయండి...మా పార్టీకే ప్రచారం చేయండి:అమెరికాలో చంద్రబాబు పిలుపు

న్యూయార్క్:ఎన్నారైలూ!...ఈ ఏడాది మీకు ఓటు వస్తోంది...మీరంతా ఇక్కడ నుంచే ఓటేయవచ్చు...మీరంతా ఓటు వేయడంతో పాటు టీడీపీకి ప్రచారం చేయాలి'...అని ఎన్నారైలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zqsL20

పోలీసుల వైఫల్యం లేదు: ఎమ్మెల్యే హత్యపై హోంమంత్రి, వారి పనేనా?

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ స్మారకస్థూపాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. పోలీసులను టార్గెట్ చేయడం అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు వారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zq4kl1

అందుకే వారిని విచారించలేదు: ప్రణయ్ హత్యపై బీజేపీ నేత, అమృతకు హామీ

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు పరామర్శించారు. ప్రణయ్ హత్య కేసు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేతేపల్లి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zpMLkZ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి: మంత్రులకు భద్రత పెంపు

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zpizXd

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ కు భద్రత పెంపు

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే ని మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు,ఎపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం. దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zqrpE6

గులాబీ పార్టీకి నిర‌శ‌న‌ల సీజ‌న్ న‌డుస్తోంది..! హోమం తో శాంతి చేయాలె..!!

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర స‌మితి లో నిర‌శ‌న‌ల ప‌ర్వం కొన‌పాగుతోంది. ఏకంగా మంత్రుల ముందే త‌మ నిర‌శ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ఇటీవ‌ల టికెట్ రాని వారు గులాబీ పార్టీని విమ‌ర్శిస్తే అంద‌రూ లైట్ గా తీసుకున్నారు. కాని సామాన్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌భుత్వ తీరును స్వ‌యంగా మంత్రి కేసీఆర్ ముందే ఎండ‌గ‌డుతుంటే అదికారులంద‌రూ అవాక్క‌య్యారు. సిరిసిల్ల కార్యకర్తల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MTPxmg

మరి కొద్ది గంటల్లో కిడారి, సోమ అంత్యక్రియలు...అరకుకు మంత్రుల పయనం

విశాఖపట్నం:మావోయిస్టుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమకు మరి కొన్ని గంటల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు విశాఖపట్టణం కలెక్టర్ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఆస్పత్రిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలకు పాడేరు ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో వీరి భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MTPuXC

ఏపీ డీజీపీ అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు...రేపటిలోగా విశాఖకు చేరిక

అమరావతి:ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తన అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించికొని స్వదేశానికి పయనమయ్యారు. శిక్షణ నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఎపిలో అనూహ్య పరిణామాలు రీత్యా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని ఎపికి తిరిగివస్తున్నారు. డిజిపి ఫ్లైట్ టికెట్ లభ్యతను బట్టి ఈరోజు లేదా రేపు ఉదయానికి హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం. డీజీపీ అక్కడి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N0i8Xf

ఎన్నారైలూ!..మీరంతా టిడిపికి ఓటు వేయండి...మా పార్టీకే ప్రచారం చేయండి:అమెరికాలో చంద్రబాబు పిలుపు

న్యూయార్క్:ఎన్నారైలూ!...ఈ ఏడాది మీకు ఓటు వస్తోంది...మీరంతా ఇక్కడ నుంచే ఓటేయవచ్చు...మీరంతా ఓటు వేయడంతో పాటు టీడీపీకి ప్రచారం చేయాలి'...అని ఎన్నారైలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MTPlDy

పోలీసుల వైఫల్యం లేదు: ఎమ్మెల్యే హత్యపై హోంమంత్రి, వారి పనేనా?

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ స్మారకస్థూపాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. పోలీసులను టార్గెట్ చేయడం అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు వారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MTPjeU

అందుకే వారిని విచారించలేదు: ప్రణయ్ హత్యపై బీజేపీ నేత, అమృతకు హామీ

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు పరామర్శించారు. ప్రణయ్ హత్య కేసు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేతేపల్లి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MXqVZU

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి: మంత్రులకు భద్రత పెంపు

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NBTOzM

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి: మంత్రులకు భద్రత పెంపు

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NBTOzM

ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు- ఏర్పాట్లు ఇవీ, గూగుల్ సహకారం

హైదరాబాద్:ఖైరతాబాద్ గణేషుడు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో గంగమ్మ చెంతకు చేరుకుంది. గణేషుడి విగ్రహాన్ని ఆరు గంటల్లో నిమజ్జనం చేసారు. క్రేన్ నెంబర్ 6వ వద్ద 57 అడుగులు అతిపెద్ద వినాయకుడిని నిమజ్జనం ేచేశారు. గణేషుడి నిమజ్జనం కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారు. ఏడుగంటలకు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒకటింటికి నిమజ్జనం పూర్తయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NykB08

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ కు భద్రత పెంపు

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే ని మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు,ఎపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం. దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zqrpE6

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి: మంత్రులకు భద్రత పెంపు

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NBTOzM

చేతులు కట్టేసి: డ్రైవర్, నేతల్ని కాపాడలేకపోయారని స్టేషన్‌పై దాడి, పరుగులు తీసిన పోలీసులు, ఉద్రిక్తత

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యలపై సోమ డ్రైవర్ చిట్టిబాబు మాట్లాడారు. ఇరవై మంది మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా వచ్చారని చెప్పారు. తమకు తుపాకులు ఎక్కుపెట్టారని, వాహనాన్ని ఆపాలని హెచ్చరించారని తెలిపారు. వాహనాలు ముందుకు వెళ్తే బాంబులతో పేల్చేస్తామని బెదిరించారని అన్నారు. వారు హెచ్చరించినా తాము ముందుకు వెళ్లామని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Dr9qBy