హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లో నిరశనల పర్వం కొనపాగుతోంది. ఏకంగా మంత్రుల ముందే తమ నిరశనలను వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇటీవల టికెట్ రాని వారు గులాబీ పార్టీని విమర్శిస్తే అందరూ లైట్ గా తీసుకున్నారు. కాని సామాన్యకర్తలు కూడా ప్రభుత్వ తీరును స్వయంగా మంత్రి కేసీఆర్ ముందే ఎండగడుతుంటే అదికారులందరూ అవాక్కయ్యారు. సిరిసిల్ల కార్యకర్తల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zq535J
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zq535J