ప్రముఖ జైన సన్యాసి తరుణ్ సాగర్(51) కన్నుమూత: మోడీ సహా ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: ప్రముఖ జైన మత సన్యాసి తరుణ్‌ సాగర్‌(51) కన్నుమూశారు. తూర్పు ఢిల్లీలోని కృష్ణానగర్‌లోని రాధాపురి జైనమందిరంలో శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LKtf5Z

0 comments:

Post a Comment