మంత్రి లోకేష్‌కు అరుదైన ఆహ్వానం:చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఇన్విటేషన్

అమరావతి: మంత్రి నారా లోకేష్‌కు అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్‌ను ఆ ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశాలు చైనాలో సెప్టెంబర్ 18 నుండి 20 వరకు జరగనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xa2xy5

0 comments:

Post a Comment