వైఎస్సార్‌కు జ‌గ‌న్ నివాళి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇవాళ ఘననివాళులు అర్పించారు. వైఎస్సార్‌ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

from Samayam Telugu https://ift.tt/2NIa5iD

0 comments:

Post a Comment