అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మసీదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మసీదు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించింది. దీనిని మక్కా మసీదుకు ఏమాత్రం తీసుపోని విధంగా నిర్మించనున్నారు.

from Samayam Telugu https://ift.tt/2xcNiER

0 comments:

Post a Comment