అమరావతి: నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధీనంలోకి వచ్చిందని ప్రముఖ నేషనల్ మీడియాలో కథనం వచ్చింది. 1995 నుంచి చంద్రబాబే టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే పలు సందర్భాల్లో నందమూరి కుటుంబం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పైగా, హరికృష్ణ నారా కుటుంబం ఆధిపత్యంపై ఇటీవల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LM02aO
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment