అమరావతి:బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాద ప్రాంతాలను గుర్తించాలని ఆర్టీసి, రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణీకుల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలూ వెంటనే తీసుకోవాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NKTyy1
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment