హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షతో కేసును తిరగదోడి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడు రషీద్ అలీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్, హరీశ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MqRuX5
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment