గణపతిని ఈ పత్రితో పూజిస్తే శనిదోషం తొలగిపోతుంది!

చాంద్రమానాన్ని అనుసరించి భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా పరిగణిస్తారు. ఈ రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం లభించిందని కొందరు అంటారు.

from Samayam Telugu https://ift.tt/2CStrkt

0 comments:

Post a Comment