పార్టీ నిద్రపోతోందా? ఎందుకు పికప్ కావడం లేదు?: కాంగ్రెస్‌ పెద్దలపై కోమటిరెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: తనకు షోకాజు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తనకు రెండు రోజులు అవసరం లేదని.. రెండు గంటల్లోనే వివరణ ఇస్తున్నానని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజు నోటీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MSxkFF

0 comments:

Post a Comment