జ‌గ్గారెడ్డి పై ముమ్మాటికి క‌క్ష్య‌సాధింపే..! రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే జిమ్మిక్కులంటున్న కాంగ్రెస్..

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల ప‌ట్ల అదికార టీఆర్ఎస్ పార్టీ క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుందా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీలోని బ‌ల‌మైన నాయ‌కుల‌ను అదికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదికార పార్టీ విధానాల‌ను స‌మూలంగా ఎండ‌గ‌డుతూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CEkj2y

0 comments:

Post a Comment