ముంబై: రాజీవ్ గాంధీలా ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, ఇందుకు సంబంధించి లేఖ దొరికిందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో జరిగిన హింస కేసులో విరసం నేత వరవరరావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wu6KNw
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment