భారత తపాలా బ్యాంకింగ్ సేవలు శనివారం(సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా ఈ సేవలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం దేశవ్యాప్తంగా ఉండే 1.55 లక్షల తపాలా కార్యాలయాలను ఐపీపీబీతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
from Samayam Telugu https://ift.tt/2wu6cqW
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment