ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవ‌లు నేటి నుంచే ప్రారంభం

భార‌త త‌పాలా బ్యాంకింగ్ సేవ‌లు శ‌నివారం(సెప్టెంబ‌ర్ 1) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్ర‌ధానమంత్రి మోదీ లాంఛ‌నంగా ఈ సేవ‌ల‌ను ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా మొత్తం దేశ‌వ్యాప్తంగా ఉండే 1.55 ల‌క్ష‌ల త‌పాలా కార్యాలయాల‌ను ఐపీపీబీతో అనుసంధానించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.

from Samayam Telugu https://ift.tt/2wu6cqW

0 comments:

Post a Comment