విజయవాడ:నిన్నటివరకు పాలు పంచదారలా కలసి పోయిన టిడిపి-బిజెపి ఇప్పుడు నిప్పు ఉప్పులా మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఎక్కడ ఏ సందర్భంలో ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడినా మాటల యుద్దం చోటుచేసుకుంటోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే తీరు కొనసాగుతుండగా...సభ వెలుపల సైతం ఈ ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x7NFkE
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment