లండన్: తాను భారతీయ బ్యాంకులకు ఉన్న అప్పులు మొత్తం తీర్చేస్తానని విజయ్ మాల్యా తెలిపాడు. రుణాలు తీసుకున్న అంశాన్ని అతను సమర్థించుకున్నాడు. భారత్ విడిచే ముందు తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని చెప్పారు. రుణాలు చెల్లించే విషయమై జైట్లీతో చర్చించానని అన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MtjhX3
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment