కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 55 మందికి పైగా మృతి చెందారు. మృతికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఈ బస్సును నడిపిన డ్రైవర్ ఆగస్ట్ 15న ఉత్తమ డ్రైవర్గా అవార్డు అందుకున్నాడు. కాగా, కండక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4hEt2
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment