న్యూఢిల్లీ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని, గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన అన్నారు. కొండగట్టులో ఘోర ప్రమాదం: 50మందికి పైగా చనిపోవడానికి కారణాలివే! ఈ మేరకు పవన్ ఓ ప్రకటన తెలంగాణలోని కొండగట్టు ఘాట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x49AZV
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment