డిమాండ్లు పరిష్కరించకుంటే...అసెంబ్లీ ముట్టడిస్తాం:ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక

గుంటూరు:విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ విధినిర్వహణలో తలమునకలుగా కనిపించే ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలో భాగంగా గుంటూరులో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఫ్యాఫ్టో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LPeD4Z

0 comments:

Post a Comment