షాకింగ్: టీవీ లైవ్ షోలో మాట్లాడుతూ కన్నుమూసిన సామాజిక కార్యకర్త

శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్‌లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు. దూరదర్శన్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షో ప్రత్యక్ష ప్రసారంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CH2Syv

0 comments:

Post a Comment