శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు. దూరదర్శన్ ఛానెల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షో ప్రత్యక్ష ప్రసారంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CH2Syv
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment