ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు టీడీపీ, బీజేపీల విమర్శలు- ప్రతి విమర్శలతో వాడిగా వేడిగా సాగుతున్నాయి. శాసనమండలిలో సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
from Samayam Telugu https://ift.tt/2x11jGb
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment