చైనా నుంచి భారత్కు రైలు ఉంటే ఎలా ఉంటుంది...? ఆ ఆలోచనే సూపర్గా ఉంటుంది కదా.. ఇది వాస్తవ రూపం దాల్చేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అవును ఇది నిజం. చైనాలోని కన్మింగ్ నుంచి భారత్లోని కోల్కతా వరకు బుల్లెట్ ట్రైన్ నడిపే యోచనలో చైనా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని చైనా కాన్సుల్ జనరల్ మాజాన్వు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NDAP7b
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment