కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది వరకు మృతి చెందారు. కొందరు బస్సు ఎక్కిన క్షణాల్లోనే పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆ ప్రమాదాన్ని తలుచుకొని భయకంపితులవుతున్నారు. చదవండి: గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x5c0I4
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment