ఇదొక విచిత్రమైన కేసు. ఒక శాఖాహారికి పొరపాటున మాంసాహారం వడ్డించినందుకు ఏకంగా రూ. 65వేలు జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. ఇంతకీ ఆ శాఖాహారికి మాంసాహారం వడ్డించిదెవరు...? ఎక్కడ వడ్డించారు..? ఇది ఒక హోటల్లో జరిగిన ఘటన అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది జరిగింది గాలిలో ఉన్నసమయంలో... ఏంటి ఇంకా అర్థం కాలేదా...? కస్టమర్ విమానంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xej5oG
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment