దారుణం: పాలు తెమ్మంటే పట్టించుకోని భర్త, చిన్నారి గొంతులో ఉప్పుపోసి చంపిన తల్లి

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో దారుణం జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకు గొంతులో ఉప్పు పోసి చంపేసింది. భర్త మొహమ్మద్ బచ్చు మియా (30) ఫిర్యాదు మేరకు దోహార్ పోలీసులు అతని భార్య సాథి అక్తర్‌ను అరెస్టు చేశారు. ఆమెను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సాథి అక్తర్ వయస్సు 21. ఆకలితో కన్నబిడ్డ ఏడుస్తుంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x9pJN3

0 comments:

Post a Comment