అరకు: విశాఖపట్నం మన్యంలో మావోయిస్టులు ఆదివారం మళ్లీ పంజా విప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిడారి అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోముపై కూడా కాల్పులు జరిపారు. అతను కూడా చనిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు ఈ దాడిలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2px0v84
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment