అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్!...

విశాఖపట్టణం:విశాఖపట్టణం జిల్లా అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు దారుణ హత్య నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇదే ఘటనలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమని కూడా మావోయిస్టులు మట్టుబెట్టడంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఒక్కసారిగా అప్రమప్తమయ్యారు. ఆదివారం అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతుండగా డుంబ్రీగూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xIB5I6

0 comments:

Post a Comment