టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. ఆ మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా: శంకరమ్మ

హైదరాబాద్‌: తనకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ నేత శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆనందంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది: హరీశ్ భావోద్వేగం, ఆసక్తికర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xHQJ6J

0 comments:

Post a Comment