అమరావతి:వివిధ సందర్భాల్లో వైసిపి కుట్రపూరితంగా అల్లర్లు జరిపించి అమాయకులను కేసుల్లో ఇరికిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. శనివారం పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా టిడిపి వైపు మళ్లడం చూసి వైసిపి వారిపై అక్కసు పెంచుకుంటోందని...అందుకే అల్లర్లు సృష్టించి, అశాంతి చెలరేగేందుకు కుట్రలు చేస్తోందని సిఎం చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల గుంటూరులో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ovQdo1
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment