ప్రచారం అవసరంలేదు, మోడీ పర్మినెంట్: చంద్రబాబు తమవిగా చెప్పుకోవడంపై కేంద్రమంత్రి

కడప: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోయినా రేపన్నా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే శనివారం ధీమా వ్యక్తం చేశారు. ఆయన కడపలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తన సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటోందని కొందరు రాష్ట్ర నేతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pw17Wv

0 comments:

Post a Comment