కడప: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకపోయినా రేపన్నా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే శనివారం ధీమా వ్యక్తం చేశారు. ఆయన కడపలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తన సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటోందని కొందరు రాష్ట్ర నేతలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pw17Wv
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment