విజయవాడ: రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావడం లేదన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ శివారులోని గన్నవరం మేధా టవర్స్ లో హెచ్సీఎల్, స్టేట్ స్ట్రీట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని మంత్రి గురువారం ప్రారంభించారు. బాబ్లీ కేసు: చంద్రబాబుకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CZjIsi
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment