ఢిల్లీ: బాబా రాందేవ్ అనే పేరు వినపడగానే ముందుగా మెదడుకు స్ట్రైక్ అయ్యేది పతాంజలి ఉత్పత్తులు. ఇప్పటి వరకు దాదాపు అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి తమకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పతంజలి తాజాగా డైరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై పతంజలి డైరీ నుంచి పాలు ఉత్పత్తి కానున్నాయి. త్వరలో ఇవి పతంజలి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xbzgnv
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment