హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్లో పోస్టు చేశారు. గణపతి శోడశ రూపలు పూజలు: ఒక్కో రూపం విశిష్టత తెలుసుకోండి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x9cbSz
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment