అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గ్యాస్ టాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ బృందం సెమా సహాయక చర్యలు చేపట్టింది. అబుజాలోని లాఫియా మాకర్ది రహదారి పెట్రోల్ స్టేషన్ వద్ద గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిందని అధికారులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x7eC7v
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment