రూ.88.26: వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలివే, ఏపీ, రాజస్థాన్‌లో స్వల్పంగా తగ్గింపు

ముంబై: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. మంగళవారం పెట్రోల్‌ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.80.87, డీజిల్‌ ధర రూ.72.97గా ఉంది. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌ ధర రూ.88.26, డీజిల్‌ రూ.77.47కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x3KmLp

0 comments:

Post a Comment