నెల్లూరు:విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఆధ్యాపకుడే తానే సంస్కారం మరచి నీచంగా ప్రవర్తించిన ఉదంతం నెల్లూరు జిల్లా దుర్గామిట్టలో ఈ చోటుచేసుకుంది. గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న ఈ ఉపాధ్యాయుడు తన రెసిడెన్షియల్ స్కూల్ లోని ఎస్టీ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాదు...వారిచేత ఇంటివద్ద సొంత పనులు చేయించుకుంటున్నాడు. అయితే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CJd4X9
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment