విదేశాలకు డబ్బును తరలించేందుకు వీఐపీ విమానాలు వినియోగిచారు: ఈడీ

ఢిల్లీ: దేశంలోని డబ్బును విదేశాలకు పెద్ద ఎత్తున తరలించేందుకు వీఐపీలు వినియోగించే విమానాన్ని వినియోగించారా... వీఐపీల విమానాలను పెద్దగా తనిఖీ చేయకపోవడమే కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన ఉప్పేంద్ర రాయ్‌ని ఈ ఏడాది మేలో సీబీఐ అరెస్టు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C7G6zp

0 comments:

Post a Comment