ఎస్బీఐ ఖాతాదారులకు చేదువార్త: రుణ వడ్డీరేటు పెంపు, నేటి నుంచే అమలు

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. గృహ, వాహన, ఇతర రుణాలపై ఈ భారం పడనుంది. ఈ మేరకు 0.2శాతం వడ్డీ రేటును పెంచుతున్నట్లు శనివారం ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. పెంచిన ఈ రేట్లన్నీ శనివారం(సెప్టెంబర్ 01) నుంచి అమలు కానున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PX81VN

0 comments:

Post a Comment