విధి రాసిన గీతను ఎవరూ మార్చలేరు. ఇదే జరిగింది మహారాష్ట్రకు చెందిన డాక్టర్ దంపతులకు . తమకు నష్టం కలిగినప్పటికీ వారు దిగులు చెందలేదు. ఇతరుల్లో ఆనందం వెతుక్కున్నారు. కన్న బిడ్డ తమకు దూరమైనప్పటికీ... ఆ బాధను దిగమింగుకొని మరొకరు అలాంటి జబ్బుతో మరణించకూడదని భావించి ఆ డాక్టర్ దంపతులు మరో ఇద్దరికి ప్రాణం పోశారు. వారిలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PtJ3fz
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment