కామాంధురాలు, ఇద్దరు పిల్లలు హత్య, బతికిపోయిన భర్త, ప్రియుడితో ఎస్కేప్: అరెస్టు!

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. రాత్రి ఇంటికి వచ్చే భర్తను కూడా హత్య చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగరీత్యా భర్త రాత్రి ఇంటికి రాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wy4HbB

0 comments:

Post a Comment