తెలుగుదేశంలోనే ఉన్నా, నాకు తెలియదు: బాబుతో భేటీపై ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సోమవారం అన్నారు. ఆయన అబిడ్స్‌లో బీసీ కుల సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి రాజకీయ పార్టీలుబీసీలను విస్మరిస్తే భౌతికదాడులు చేస్తామని హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CIcr03

0 comments:

Post a Comment