కాపు రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ప్రశ్నలకు జవాబిచ్చాం...అధికారిని ఢిల్లీ పంపాం:మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి:కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శాసనసభ ఆమోదించిన బిల్లుపై కేంద్రం కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని..."సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీల్లేదు. కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల వల్ల అది దాటి పోతోంది. అలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x80jzu

0 comments:

Post a Comment