కొండగట్టు బస్సు ప్రమాదం ప్రమాదం: డిపో మేనేజర్‌పై వేటు, మృతుల వివరాలు

కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన పెను బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 55కు చేరుకుంది. 88మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డులోని చివరి మూల మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 55మంది మృతి చెందగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండగట్టు వద్ద ఘోర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xadNdQ

0 comments:

Post a Comment