మోడీతో కుమ్మక్కు, కేసీఆర్‌ను తొలగించండి: విపక్షాలకు గవర్నర్ గట్టి షాక్

హైదరాబాద్: కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, ఆయనను తొలగించాలని అఖిలపక్షం నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను రాజ్ భవన్‌లో కలిశారు. అనంతరం వారు మాట్లాడారు. దానం నాగేందర్‌కు గోషామహల్ టిక్కెట్! రాజాసింగ్‌పై సత్తా చూపేనా? కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని అనుమానాలు వ్యక్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4nifp

0 comments:

Post a Comment