ఫోన్లో గట్టిగా మాట్లాడినందుకు ఒకరిని హత్య చేసిన భారత సంతతి వ్యక్తి

ఫూట్‌గా తాగాడు...మత్తులో జోగుతున్నాడు. ఏమి చేస్తున్నాడో అతనికే తెలియదు.. సీన్ కట్ చేస్తే మద్యం మత్తు నుంచి తేరుకున్నాక ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెలుసుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా... దుబాయ్‌లో. ఇక వివరాల్లోకి వెళితే ... నిర్మాణం పనిపై దుబాయ్‌వెళ్లిన ఓ భారతీయుడు మరో వ్యక్తితో కలిసి గదిలో ఉంటున్నాడు. ఒక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x2NKFw

0 comments:

Post a Comment