కరాచి: పాకిస్తాన్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రైల్వే శాఖ మంత్రి పైన కోపంతో ఓ ఉద్యోగి ఏకంగా రెండేళ్లకు పైగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు 730 రోజులు సెలవు కావాలని కోరిన ఈ దరఖాస్తు పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన అన్ని రోజులు సెలవు పెట్టడానికి కారణంగా కూడా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PHuDcB
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment