మీ నిర్ణయం కోసం యువ భారతం ఎదురుచూస్తోంది: జైట్లీకి రాహుల్

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ విషయమై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీపై సవాల్ విసిరారు. దీని విషయంలో తాను గడువు ఇచ్చానని, అది దగ్గర పడుతోందని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రియమైన జైట్లీ గారు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NyQUYK

0 comments:

Post a Comment