కలానికి సంకెళ్లు: జర్నలిస్టులు వాట్సాప్ గ్రూపు‌లను సమాచారశాఖ వద్ద నమోదు చేసుకోవాలి

లక్నో: మీడియాను నియంత్రించేందుకు ఉత్తర్ ప్రదేశ్ లలిత్ పూర్ జిల్లా పాలనాయంత్రాంగం పావులు కదిపింది. ఆ జిల్లాలోని జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్ వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్ర సమాచారాశాఖ వద్ద జర్నలిస్టులు తమ వాట్సాప్ గ్రూపులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. సమాచార శాఖ పోర్ట్‌ఫోలియో సీఎం ఆదిత్యనాథ్ దగ్గరే ఉంది. తమ వాట్సాప్ గ్రూపును రిజిస్టర్ చేసుకోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C3He7b

0 comments:

Post a Comment