హెచ్‌ఆర్‌డీకి షాక్: జియో ఇన్స్‌టిట్యూట్‌కు ‘ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ ట్యాగ్‌పై ఆర్థికశాఖ ఫైర్

ఢిల్లీ: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో ఇన్స్‌టిట్యూట్‌కు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ( ఔన్నత్యం చాటుతున్న విద్యాలయం) ట్యాగ్‌ను ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తప్పుబట్టింది. సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ మానవవనరుల శాఖను తప్పుబట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NxykA9

0 comments:

Post a Comment