ఏపీ ప్రభుత్వ చీఫ్ పల్లెకు సతీవినియోగం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్‌ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి ఉమ దేవి గురువారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలువురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wH7bUn

0 comments:

Post a Comment