టార్గెట్ బీజేపీ! మనమంతా ఏకమవ్వాలి: కుమారస్వామితో చంద్రబాబు భేటీ, కీలక చర్చ

విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NyR3eK

0 comments:

Post a Comment